పెరుగు అన్నంలో అరటిపండును నంజుకుని తినడం చాలామందికి అలవాటు. అరటి- పెరుగు రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవి ఎలాంటి ప్రయోజనాలను కలుగజేస్తాయో తెలుసుకుందాం.
credit: social media
అరటిపండు, పెరుగు జీర్ణక్రియకు మేలు చేస్తాయి.
ఇది గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇవి శరీరం యొక్క బలహీనతను తొలగిస్తుంది.
వీటి వినియోగం బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది.
ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను సమతుల్యం చేస్తుంది.
దీన్ని తీసుకోవడం వల్ల హైబీపీ సమస్య దూరమవుతుంది.
ఇది గుండెకు ఆరోగ్యకరమైనది, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.