శరీరానికి మేలు చేసే పనస తొనలు తినండి, ఇప్పుడే వచ్చాయి

వేసవి ముగుస్తుందనగా మనకు లభించే సీజనల్ పండ్లలో పనసపండు ఒకటి. ఇందులో విటమిన్- ఎ, సి, బి6 లతో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, పైబర్ వున్నాయి. ఇన్ని పోషక విలువలున్న పనసపండు మన ఆరోగ్యానికి ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం.

credit: Freepik and webdunia

పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.

credit: Freepik and webdunia

పనసలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.

credit: Freepik and webdunia

పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

credit: Freepik and webdunia

పనసలో వుండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరిచి రేచీకటి సమస్యను తగ్గిస్తుంది.

credit: Freepik and webdunia

రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

credit: Freepik and webdunia

ఇందులోని సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి, గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది.

credit: Freepik and webdunia

పనస పండు షుగరు వ్యాధి ఉన్నవారు తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది.

credit: Freepik and webdunia

పనసపండులోని క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది.

credit: Freepik and webdunia

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

credit: Freepik and webdunia

నేరేడు పండ్లు వచ్చేశాయ్, వీటిని ఎందుకు తినాలో తెలుసా?

Follow Us on :-