మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. తియ్యగా అమృతంలా వుండే ఈ పండ్లను ప్రతి ఒక్కరూ తినేస్తుంటారు. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను తినవచ్చా, ఒకవేళ తింటే ఎంత పరిమాణంలో తినవచ్చు... ఇవన్నీ తెలుసుకుందాము.
credit: twitter
మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా మామిడి పండ్లను తినవచ్చు, కానీ పరిమాణంలో జాగ్రత్తగా ఉండాలి.
రోజుకు 50-75 గ్రాముల మామిడి తినవచ్చు.
మామిడికాయను కూరగాయలతో సలాడ్గా ఉపయోగించవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.