ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

ఠాగూర్
గురువారం, 10 జులై 2025 (15:29 IST)
పవిత్రమైన దేవాలయంలోనే దారుణం జరిగింది. ఆశీర్వాదం, ప్రత్యేక పూజల పేరుతో ఓ నటితో ఆలయ పూజారి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం మలేషియా ఆలయంలో జరిగింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నటి మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషాలినీ కనరన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక హిందూ పూజారి తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. మలేషియాలోని సెపాంగ్‌లో ఉన్న మరియమ్మన్ ఆలయంలో గత నెలలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. 
 
దీనిపై సెఫాంగ్ జిల్లా పోలీస్ చీఫ్ నార్హిజామ్ బహమన్ ఈ ఘటనపై స్పందించారు. నిందితుడు భారత జాతీయుడని, ఆలయంలోని ప్రధాన పూజారి అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. బాధితురాలిపై పవిత్ర జలం చల్లినట్టు నటించి, ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు వివించారు. పరారీలో ఉన్న నిందితుడైన పూజారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం