మొఘల్ డాక్టర్ రామానాయుడుకు క్యాన్సర్తో బాధపడుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత రామానాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. హోమియోపతి డాక్టర్ రాజశేఖర్ ఇచ్చే మందులను రామానాయుడు తీసుకుంటున్నారని తెలిసింది.
హోమియోపతి డాక్టర్ రాజశేఖర్ ప్రముఖ నటులు ఆహుతి ప్రసాద్, ధర్మవరపులకు క్యాన్సర్కు వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం రామానాయుడు ఆరోగ్యం చికిత్సకు అనంతరం కోలుకున్నారని రాజశేఖర్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.