Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిష్టానమా... ఇకపై ఆంధ్రప్రదేశ్‌ను మరచిపోండి: రాయపాటి

Webdunia
కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై గుంటూరు ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ కంచుకోటల జాబితా నుంచి ఆంధ్రప్రదేశ్‌ను మరచిపోవచ్చన్నారు. బహుశా.. అధిష్టానానికి ఆంధ్రప్రదేశ్ అవసరం లేదనుకుంటాను. లేదంటే ఇంత అన్యాయం చేసేవారు కాదు, చిన్న రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి.. మనలను ఎందుకు విస్మరిస్తారు అని మండిపడ్డారు.

బుధవారం చేపట్టిన యూపీఏ మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి రిక్తహస్తాలు చూపించిన విషయం తెల్సిందే. దీనిపై కావూరి సాంబశివరావు తీవ్రంగా మండిపడ్డారు. అసలు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలంటే ఢిల్లీలో విలువ లేకుండా పోయిందని వాపోయారు. వాస్తవానికి పదవులు పొందడం మా హక్కు. సోనియాగాంధీ దగ్గరికెళ్లి మేమెందుకు వెళ్లి దేబిరించాలి? అని ఆవేశంగా ప్రశ్నించారు.

గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో జరిగే సీమాంధ్ర ప్రాంత ఎంపీల సమావేశానికి కూడా వెళ్లడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారని, వారికి కూడా రాష్ట్రం ఇచ్చేయవచ్చు కదా అని అడిగారు. దీనిపై తమను ఎందుకు సంప్రదించడం అని రాయపాటి ఘాటుగా విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments