Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో తెదేపాకు షాక్: పార్టీకి మాకినేని గుడ్‌‌బై!!

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2010 (10:47 IST)
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ జిల్లా కేంద్రంగానే తెదేపా నిర్వహించిన రైతుకోసం బహిరంగ సభ విజయవంతమైంది. ఆ మరుసటిరోజే ఆ పార్టీకి జిల్లాలో కీలక నేతగా ఉన్న సీనియర్ నేత మాకినేని పెదరత్తయ్య గుడ్‌బై చెప్పారు.

కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న యువనేత, కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియాకు ప్రకటించారు. తనతో పాటు.. జిల్లాలోని పలువురు కీలక నేతలు కూడా జగన్‌తో కలిసి నడుస్తారని చెప్పారు.

పెదరత్తయ్య తన అనుచరులతో శుక్రవారం ఉదయం జగన్‌ను కలిసి తన మద్దతు తెలిపారు. ఈయన విజయవాడలో జగన్ నిర్వహించిన లక్ష్యదీక్షలో కూడా పాల్గొని తన సంఘీభావాన్ని ప్రకటించారు పెద్దరత్తయ్య నిష్క్రమణతో జిల్లా రాజకీయ రూపురేఖలు మారే అవకాశాలు ఉన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: సూర్య రెట్రో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో తీసుకువస్తోంది

ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ కూడా బీఎండబ్ల్యూ ఉంటుంది : విరాజ్ రెడ్డి చీలం

Akshay Kumar : కన్నప్ప ఆఫర్ రెండు సార్లు తిరస్కరించాను.కానీ...: అక్షయ్ కుమార్

చరిత్ర సృష్టించి 13 వారాల పాటు ట్రెండ్ అయిన లక్కీ భాస్కర్ చిత్రం

కోలీవుడ్‌లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

Show comments