Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తిరుపతికి రానున్న మాజీ రాష్ట్రపతి కలాం

Webdunia
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురువారం తిరుపతికి విచ్చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో జరిగే లీడ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకై కలాం తిరుపతికి విచ్చేస్తున్నారు.

ఎస్వీ యూనివర్శిటీ ఆడిటోరియంలో జరిగే లీడ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొననున్న కలాం విద్యార్ధుల్లో దేశభక్తిని, నాయకత్వ లక్షణాలను పెంపొందే దిశగా సందేశం ఇవ్వనున్నారు. దీనితోపాటు వివిధ కార్యక్రమాల్లో కలాం పాల్గొననున్నారు. కలాం సందేశం వినడం కోసం వేలాదిగా విద్యార్ధులు లీడ్ ఇండియా కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి ఎస్వీ యూనివర్సిటీలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కలాం విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. రాష్ట్రపతిగా ఉన్ననాటినుంచి కలాం ఈ లీడ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొంటుండడం విశేషం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments