Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టాక్ మార్కెట్ : సెన్సెక్స్ 118 పాయింట్ల వృద్ధి!

స్టాక్ మార్కెట్ : సెన్సెక్స్ 118 పాయింట్ల వృద్ధి!
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 118 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 22876 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ కూడా 25 పాయింట్ల మేరకు లాభపడి 6840 వద్ద ఆగింది.

ఈ ట్రేడింగ్‌లో ఎల్ అండ్ టి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు తదితర కంపెనీల షేర్లు లాభపడగా, టీసీఎస్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.

Share this Story:

Follow Webdunia telugu