బాలిక గొంతుకోసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు...

ఠాగూర్
బుధవారం, 1 అక్టోబరు 2025 (14:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని సామర్లకోట మండలం పనసపాడులో ఓ యువకుడు 17 యేళ్ల బాలిక గొంతు కోసి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, అశోక్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 
 
మంగళవారం అర్థరాత్రి పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుకానీ.. బ్లేడుతో ఆ బాలిక గొంతుకోసి హతమార్చాడు. ఆ తర్వాత తాను కూడా రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments