వైజాగ్ స్టేడియంలో సెల్ఫీల కోసం కుర్రాళ్లు, మరీ ఆ గీరల చొక్కా వ్యక్తితో రోహిత్ షాక్

ఐవీఆర్
శనివారం, 6 డిశెంబరు 2025 (19:57 IST)
కర్టెసి-ట్విట్టర్
భారత్-దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా శనివారం నాడు విశాఖపట్టణం స్టేడియంలో ఆడేందుకు టీమ్ ఇండియా జట్టు వచ్చింది. ఈ క్రమంలో రోహిత్ శర్మను చూసిన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఐతే రోహిత్ శర్మతో సెల్ఫీల కోసం దిగిన కుర్రకారు ఒకింత విడ్డూరంగా ప్రవర్తించడంతో రోహిత్ కన్ఫ్యూజ్ అయినట్లు కన్పించాడు. మరీ గీరల చొక్కా వేసుకున్న యువకుడైతే తన కుడిచేతి పిడికిలి పట్టి రెండు వేళ్లు పైకి లేపి ఫోటో తీయమంటూ ఎదుటి వ్యక్తికి సైగలు చేస్తుండటాన్ని రోహిత్ శర్మ విచిత్రంగా గమనించాడు.
 
ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ ముందు సౌతాఫ్రికా 271 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. ప్రస్తుతం 1 వికెట్ నష్టానికి టీమిండియా 30 ఓవర్లలో 180 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 75 పరుగులు చేసి ఔటయ్యాడు. జైస్వాల్ 84 పరుగులు, కోహ్లి 8 పరుగులతో క్రీజులో వున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

AI దుర్వినియోగం, పాకిస్తాన్ పార్లమెంట్ లోకి దూసుకొచ్చిన గాడిద, కిందపడ్డ సభ్యులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

తర్వాతి కథనం
Show comments