Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద పాయింట్ల మేరకు తగ్గిన స్టాక్ మార్కెట్

Webdunia
శుక్రవారం, 29 ఫిబ్రవరి 2008 (11:43 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వార్షిక బడ్జెట్ ‌ప్రసంగం ప్రారంభించగానే దేశ స్టాక్ మార్కెట్ వంద పాయింట్ల మేరకు తగ్గిపోయింది. ప్రీ బడ్జెట్ వీక్ ట్రేడ్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌పై ఆయన ప్రసంగం ప్రభావం చూపించిది. దేశ ఆర్థిక రేటు తగ్గినట్టు ప్రకటించడం మార్కెట్ వర్గాలను ప్రభావితం చేసింది. కిందటి రోజు సెన్సెక్ 17,824.48 పాయింట్ల ముగియగా బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే అది వందపాయింట్ల వరకు పడిపోయాయి.

ఉదయం 11.15 నిమిషాలకు 114.61 పాయింట్ల మేరకు తగ్గిన సెన్సెక్స్ 17,709.87 వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ సైతం 30 పాయింట్ల మేరకు కోల్పోయింది. అయినప్పటికీ ఐటిసీ, సత్యం, హిందూస్థాన్ యూనీలీవర్, టీసీఎస్, డీఎల్‌ఎఫ్‌ కంపెనీలు ప్రధానంగా లాభపడగా. విప్రో, భారతి ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, హిండాల్కో, టాటా మోటార్ కంపెనీలు స్వల్పంగా లాభపడ్డాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్ సంతకం చేయరు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: భూమన సవాల్

విజయవాడ వరద నీటిలో తిరిగిన బాలుడు, కాటేసిన ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్, కాలు తీసేసారు

Best tourism villagesగా నిర్మల్, సోమశిల

ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ. 20 కోట్ల సాయం

డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమల పర్యటన రద్దు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

Show comments