నటి రెజీనా.. ఒకప్పుడు నాన్వేజ్ తినేదట. ఓసారి తెలీకుండా బీఫ్ కూడా తినేశానని చెప్పింది. కేవలం షూటింగులో స్టామినా కోసం తినమన్నట్లు స్నేహితురాలు చెప్పినట్లు వెల్లడించింది.
కానీ.. ఆదివారంనాడు అల్లు శిరీష్.. హైటెక్లో పెటా సంస్థ రూపొందిన జంతుసంరక్షణలో ఆమె పాల్గొని అక్కడి కరపత్రం చూసి తనపై తనకు జాలేసిందని చెబుతోంది. వారు ముద్రించిన వివరాలతో జ్ఞానోదయం అయిందట. అంతే, అప్పటి నుండి బీఫ్ మాత్రమే కాదు చికెన్ కూడా తినననీ, శాఖాహారిగా మారిపోయానని అంటోంది.