Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లింగా దెబ్బ... పారితోషికం సగం చాలంటున్న రజనీ..!

లింగా దెబ్బ... పారితోషికం సగం చాలంటున్న రజనీ..!
, గురువారం, 16 ఏప్రియల్ 2015 (18:14 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ముప్పతిప్పలు పెట్టిన చిత్రం 'లింగా'. రజనీ నటించిన లింగా చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన బాధ కంటే కూడా ఆ చిత్ర నిర్మాతలు, బయ్యర్ల డిమాండ్‌లతో ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ. 'లింగా' దెబ్బతో రజనీ పంథా మార్చుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 
 
దేశంలోనే అత్యధికంగా పారితోషికాన్ని పొందే రజనీ కాంత్, ఇప్పుడు సగం చాలంటున్నట్టు సమాచారం. దీంతో నిర్మాతలు యమా హ్యాపీగా ఉన్నారు. రజనీ నటించే సినిమా అంటే మార్కెట్‌లో భారీ అంచనాలే ఉంటాయి. ఏదో ఒక సినిమా ఫెయిల్ అయితే, అన్ని అదే దారిలో పడవు, ఒక మోస్తరి ఆడినా భారీ లాభాలను పొందవచ్చని నిర్మాతల ఆశ.

Share this Story:

Follow Webdunia telugu