Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు ''సైవం''లో తాతయ్యగా రాజేంద్రప్రసాద్.. ఉషాకిరణ్ మూవీస్..

తెలుగు ''సైవం''లో తాతయ్యగా రాజేంద్రప్రసాద్.. ఉషాకిరణ్ మూవీస్..
, బుధవారం, 26 నవంబరు 2014 (12:49 IST)
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మళ్లీ ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మించే కొత్త సినిమాలో నటించనున్నాడు. ఆ మధ్య తమిళంలో వచ్చిన 'సైవం' చిత్రాన్ని ఈ సంస్థ రీమేక్ చేస్తోంది.

ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో నాజర్, బేబీ సారా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా పేరు తెచ్చుకుంది. 
 
దీని హక్కులను ఉషాకిరణ్ మూవీస్ తీసుకుంది. నాజర్ పోషించిన తాత పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తాడట. ప్రముఖ దర్శకుడు క్రిష్ దీనికి దర్శకత్వం వహించవచ్చని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి

Share this Story:

Follow Webdunia telugu