Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోవిందుడు అందరి వాడేలే.. టిక్కెట్ కోసం తొక్కిసలాట: ఒకరి మృతి

గోవిందుడు అందరి వాడేలే.. టిక్కెట్ కోసం తొక్కిసలాట: ఒకరి మృతి
, బుధవారం, 1 అక్టోబరు 2014 (17:27 IST)
రామ్ చరణ్ కొత్త సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్లోనూ ఈ సినిమా విడుదల కాగా, టికెట్ కౌంటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు.
 
కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయిన గోవిందుడు అందరి వాడేలే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్ కమలిని ముఖర్జీ తదితరులు నటించారు

Share this Story:

Follow Webdunia telugu