సింధుకు రూ.5 కోట్ల చెక్కు అందజేసిన సీఎం కేసీఆర్(ఫోటోలు)
హైదరాబాద్: ఒలింపిక్ క్రీడల్లో రజత పతకాన్ని సాధించిన సింధుకు తెలుగు రాష్ట్రాల్లో సన్మానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకపక్క తెలంగాణా ప్రభుత్వం, మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోటాపోటీగా ఆమెను సత్కరించాయి. పివి సింధును హృదయపూర్వకంగా అభినందించి
హైదరాబాద్: ఒలింపిక్ క్రీడల్లో రజత పతకాన్ని సాధించిన సింధుకు తెలుగు రాష్ట్రాల్లో సన్మానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకపక్క తెలంగాణా ప్రభుత్వం, మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోటాపోటీగా ఆమెను సత్కరించాయి.
పివి సింధును హృదయపూర్వకంగా అభినందించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఆమెను తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. 5 కోట్ల రూపాయల చెక్కును అందించారు. పుల్లెల గోపీచంద్ను కూడా ఈ సందర్భంగా కొనియాడారు. సింధు తల్లితండ్రులను కేసీఆర్ ప్రత్యకేంగా అభినందించారు.