దాసరి 'ఉదయం' వెబ్సైట్ను ఆవిష్కరించిన శత్రుఘ్న సిన్హా
దాసరి నారాయణరావు కలల పత్రిక 'ఉదయం'. అది మూసివేతకు గురయినా.. దాన్ని తెరిపించడానికి చాలా కష్టాలున్నాయని ఇటీవలే వెల్లడించారు. అయితే దానికి బదులుగా ఉదయం వెబ్సైట్ను విడుదల చేయించారు. బాలీవుడ్ నటుడు ఎం.పి. శత్రుఘ్న చేతులమీదుగా దాసరి పుట్టినరోజైన బుధవారం
దాసరి నారాయణరావు కలల పత్రిక 'ఉదయం'. అది మూసివేతకు గురయినా.. దాన్ని తెరిపించడానికి చాలా కష్టాలున్నాయని ఇటీవలే వెల్లడించారు. అయితే దానికి బదులుగా ఉదయం వెబ్సైట్ను విడుదల చేయించారు. బాలీవుడ్ నటుడు ఎం.పి. శత్రుఘ్న చేతులమీదుగా దాసరి పుట్టినరోజైన బుధవారంనాడు ఆయన ఇంటిలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ.. దాసరి జీనియెస్. మల్టీడైమన్షెన్ పర్సన్. ఆయన ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. దాసరి మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి మరింత సేవ చేసేందుకు భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.