Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

11500కు చేరుకున్న స్వైన్‌ ఫ్లూ మృతుల సంఖ్య

11500కు చేరుకున్న స్వైన్‌ ఫ్లూ మృతుల సంఖ్య
, గురువారం, 24 డిశెంబరు 2009 (18:18 IST)
ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నెలలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన స్వైన్ ‌ఫ్లూ మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 11,500కు చేరుకుంది.

ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి వ్యాధి కారణంగా దాదాపు 1150 మంది మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ మహమ్మారి వ్యాధి బారినపడినవారిలో చాలామంది చికిత్స తీసుకోవడంతో కోలుకున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu