Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హాకీ ఇండియా లీగ్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టు!

హాకీ ఇండియా లీగ్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టు!
, శనివారం, 25 అక్టోబరు 2014 (17:54 IST)
హాకీ ఇండియా లీగ్ పేరిట రంగ ప్రవేశం చేయనున్న కొత్త లీగ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టు అడుగుపెట్టనుంది. కొత్త లీగ్‌లో ప్రవేశించిన ధోని, రాంచీ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు.
 
సహారా అడ్వెంచర్స్ స్పోర్ట్స్‌తో కలిసి ధోనీ ఆ జట్టును కొనుగోలు చేశాడు. ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్‌లో చెన్నై జట్టు సహ యజమానిగా కొనసాగుతున్న ధోనీ తాజాగా హాకీ లీగ్‌లోనూ కాలుమోపాడు.

Share this Story:

Follow Webdunia telugu