Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీవీ సింధు : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సెమీస్‌లోకి ఎంట్రీ రికార్డు!

పీవీ సింధు : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సెమీస్‌లోకి ఎంట్రీ రికార్డు!
FILE
భారత టీనేజ్ సంచలనం పివి సింధు ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో ఈ దశకు చేరుకోవడమేగాక, పతకాన్ని ఖాయం చేసుకున్న భారత తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న ఈ తెలుగు తేజం క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానిక ఫేవరిట్ షిజియాన్ వాంగ్‌ను 21-18, 21-17 తేడాతో వరుస సెట్లలో ఓడించి, టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది.

1983లో ప్రకాష్ పదుకొనే ప్రపంచ చాంపియన్‌షిప్స్ పురుషుల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu