వేసవి వచ్చిందంటే పర్యాటకులతో మన దేశం రద్దీగా ఉంటుంది. కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్ వంటి చల్లని ప్రాంతాలతోపాటు మార్గమధ్యంలోని పురాతన కట్టడాలను తిలకిస్తుంటారు. ఇటువంటి పురాతన కట్టడాలలో చూడదగినది రాజస్థాన్లోని అమీర్ ఫోర్ట్.
ఈ కోటను సందర్శించటానికి ఏనుగులపై ప్రయాణం చక్కని అనుభూతిని కలిగిస్తుంది. దేశంలోని పర్యాటకులేకాక విదేశీయులసైతం ఈ కోటను సందర్శిస్తుంటారు. అమీర్ ఫోర్ట్కు సంబంధించిన వీడియోను చూడండి.