Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముక్కోటి ఏకాదశి: 5 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్లిన దంపతులు (video)

Advertiesment
Devotee

ఐవీఆర్

, బుధవారం, 31 డిశెంబరు 2025 (16:04 IST)
భగవంతుడికి తమ కోర్కెలు తీరితే మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మరి ఆ దంపతులకు ఆ స్వామివారు ఎలాంటి సమస్యను తీర్చారో కానీ వారిద్దరూ తమ ఊరి నుంచి ఆలయం వరకూ 5 కిలోమీటర్ల మేర సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళ్లారు. ముక్కోటి పర్వదినం సందర్భంగా ఆ దంపతులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేసారు.
 
జగిత్యాల జిల్లా ధర్మపురి రాజారం గ్రామానికి చెందిన వెంకటేష్-శారద దంపతులు తమ మొక్కు తీర్చుకునేందుకు సాష్టాంగ నమస్కారాలు చేసారు. 5 కిలోమీటర్ల మేర ఇలాగే చేస్తూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

31-12-2025 బుధవారం ఫలితాలు - పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు...