Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభయాంజనేయస్వామి కంటనీరు.. భారీస్థాయిలో తరలివస్తోన్న భక్తులు!

అభయాంజనేయస్వామి కంటనీరు.. భారీస్థాయిలో తరలివస్తోన్న భక్తులు!
, సోమవారం, 30 మే 2016 (14:21 IST)
ఖమ్మం జిల్లాలోని వైరా మండలం బ్రాహ్మణపల్లి అగ్రహారంలో వెలసిన అభయాంజనేయస్వామి కంట నీరు ధారగా కారిపోతోంది. ఆలయ పాలకవర్గం గడువు ముగియడంతో అర్చకులు ఆదివారం ఆలయాన్ని మూసేశారు. 
 
అయితే అభయాంజనేయస్వామి కంట నీరు కారడాన్ని చూసేందుకు గ్రామస్తులు భారీ స్థాయిలో తరలివస్తున్నారు. ఇంకా అబయాంజనేయస్వామి కంట నీరు కారడం అశుభ సూచకమా అన్నట్లు భక్తులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...