Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సబర్మతి తీరాన చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ విందు

సబర్మతి తీరాన చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ విందు
, బుధవారం, 17 సెప్టెంబరు 2014 (22:35 IST)
గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సందర్శించారు. సతీసమేతంగా మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన జిన్ పింగ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబర్మతీ ఆశ్రమంలో బుధవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో చైనా అధ్యక్షుడు ఆయన సతీమణి ప్రధాని పాల్గొన్నారు. సబర్మతీ తీరాన ప్రధాని ఇచ్చిన ప్రత్యేక విందులో జిన్ పింగ్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu