Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దోపిడీ, అత్యాచారం, హత్య.. మూడూ ఒకే ఇల్లు, ఒకే రాత్రిలో జరిగింది... ఎక్కడ?

ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు వెళ్ళిన దుండగులు ఓ మహిళ, బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా.. ఆ ఇంటికి చెందిన దంపతులను పొట్టనబెట్టుకున్న ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా, మీవట్ ప్రాంతానికి చె

దోపిడీ, అత్యాచారం, హత్య.. మూడూ ఒకే ఇల్లు, ఒకే రాత్రిలో జరిగింది... ఎక్కడ?
, శనివారం, 27 ఆగస్టు 2016 (16:01 IST)
ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు వెళ్ళిన దుండగులు ఓ మహిళ, బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా.. ఆ ఇంటికి చెందిన దంపతులను పొట్టనబెట్టుకున్న ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా, మీవట్ ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో దోపిడి చేసేందుకు దుండగులు.. ఇంట్లో ఉన్న వారిని కట్టిపడేశారు. ఆపై అదే ఇంటికి చెందిన బాలికతో పాటు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.
 
అంతటితో ఆగకుండా ఆ ఇంట్లో నివసించే దంపతులను హత్య చేశారు. నగలు, నగదు దోచుకెళ్లారు. ఇదంతా ఒక రాత్రిలోనే జరిగిపోయింది. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన హర్యానాలో కలకలం సృష్టించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగ్నంగా స్నానం చేశాడు.. మర్మాంగానికి చిక్కుకుపోయిన ఫిషింగ్ హుక్.. ఆపై..?