Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడులో రోడ్డు ప్రమాదం : అయ్యప్ప భక్తుల దుర్మరణం

తమిళనాడులో రోడ్డు ప్రమాదం : అయ్యప్ప భక్తుల దుర్మరణం
, సోమవారం, 5 డిశెంబరు 2011 (12:08 IST)
తమిళనాడు రాష్ట్రంలోని సేలం సేలం జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు.

ఈ ప్రమాదం సోమవారం వేకువజామున ఉదయం 1.40 గంటలకు జరిగిందని సేలం జిల్లా కలెక్టర్ మకరభూషణ, జిల్లా ఎస్పీ ముత్తుస్వామి తెలిపారు. పలువురు అయ్యప్ప భక్తులు బస్సులో శబరిమలై వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిపారు. గాయపడిన ఇరు వాహనాల డ్రైవర్లతో పాటు.. ఒక భక్తులు, 12 మంది బస్సు ప్రయాణికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu