Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిందూ సముద్రంలో చైనా కార్యకలాపాలు భారత్ బ్రేక్: మాలేకు నౌక!

హిందూ సముద్రంలో చైనా కార్యకలాపాలు భారత్ బ్రేక్: మాలేకు నౌక!
, ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (10:58 IST)
చైనా కార్యకలాపాలను నిలువరించేందుకు భారత్ కదిలించింది. హిందూ మహా సముద్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కార్యకలాపాలకు బ్రేక్ వేయాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో యుద్ధ నౌకలను మోహరించిన భారత్, ఇప్పుడు మాల్దీవుల వైపు కదిలింది. 44,500 టన్నుల బరువైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా, డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, ట్యాంకర్ ఐఎన్ఎస్ దీపక్‌లను మాలేకు పంపింది. 
 
హిందూ మహా సముద్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న చైనా కార్యకలాపాలను నిలువరించేందుకు భారత్ కదిలింది. ఇప్పటికే శ్రీలంకలో యుద్ధ నౌకలను మోహరించిన భారత్, ఇప్పుడు మాల్దీవుల వైపు కదిలింది. 44,500 టన్నుల బరువైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా, డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మైసూర్, ట్యాంకర్ ఐఎన్ఎస్ దీపక్‌లను మాలేకు పంపింది.
 
జనవరి 21 నుంచి రెండు రోజుల పాటు తొలిసారిగా కొలంబో నౌకాశ్రయంలో మకాం వేసిన విక్రమాదిత్య, సోమవారం నుంచి మూడు రోజుల పాటు మాలేలో ఉంటుందని, దానితో పాటు మిగిలిన చిన్న యుద్ధ నౌకలు తోడుంటాయని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu