Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాబూల్ దాడి మా పనే ఐఎస్ఐఎస్... 61 మంది మృతి, 207 మందికి గాయాలు

ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదులు మరోసారి విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కాబూల్ లోని దహ్మజంగ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో సుమారు 61 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 207 మందికి పైగా గాయపడ్డారు. తమకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులపైన దాడి చేసి చ

కాబూల్ దాడి మా పనే ఐఎస్ఐఎస్... 61 మంది మృతి, 207 మందికి గాయాలు
, శనివారం, 23 జులై 2016 (20:58 IST)
ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదులు మరోసారి విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కాబూల్ లోని దహ్మజంగ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో సుమారు 61 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 207 మందికి పైగా గాయపడ్డారు. తమకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులపైన దాడి చేసి చంపడమే తమ లక్ష్యమని ఐఎస్ఐస్ తీవ్రవాదులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైనిక కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు(Video)