Webdunia - Bharat's app for daily news and videos

Install App

16కి చేరిన పెషావర్ పేలుడు మృతుల సంఖ్య

Webdunia
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో మంగళవారం రాత్రి సంభవించిన బాంబు పేలుడులో మృతి చెందినవారి సంఖ్య 16కు పెరిగింది. నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్ రాజధాని పెషావర్‌లోని పెరల్ కాంటినెంటల్ హోటల్‌లో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా హోటల్ వెనుకభాగం కుప్పకూలింది.

శిథిలాల నుంచి సహాయక సిబ్బంది బుధవారం మరో ఐదుగురు మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 16కి చేరుకుంది. మృతుల్లో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. వీరిలో ఇద్దరిని ఐక్యరాజ్యసమితి ఉద్యోగులు. ఇదిలా ఉంటే బాంబు పేలుడులో మరో 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలోనూ అనేక మంది విదేశీయులు ఉన్నారు. గాయపడినవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments