Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై మారణహోమానికి మూలాలు పాకిస్థాన్‌లోనే!!

Webdunia
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో విధ్వంసం సృష్టించేందుకు పథక రచన పాకిస్థాన్‌లోనే చేసినట్టు తేలింది. 26/11 దాడులకు సంబంధించి పాక్‌లో విచారణ ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితుల్లో ఒకరి స్వరాన్ని (వాయిస్ టెస్టింగ్) ప్రాసిక్యూషన్ తరపు సాక్షి గుర్తించారు.

పాక్‌లో ఉండి ముంబైలో దాడి సందర్భంగా ఉగ్రవాదులకు ఆదేశాలు జారీ చేసిన వారి స్వర నమూనా నిందితుల్లో ఒకరికి సరిపోయిందని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జడ్జి షాహిద్ రఫిక్ ముందు ఫెడరల్ ఏజెన్సీ ఇన్‌స్పెక్టర్ నసీర్ అహ్మద్ సాక్షమిచ్చారు.

అంతేకాక కరాచీలో లష్కరే తొయిబా నిర్వహించిన శిక్షణ శిబిరంలో తాము చేసిన సోదాల గురించి కూడా ఆయన కోర్టుకు తెలిపారు. ఈ వాదనను నిందితుల తరపు న్యాయవాది కాజా సుల్తాన్ తోసిపుచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments