Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసీదులో ఆత్మాహుతి దాడి : 11 మంది మృతి

Webdunia
ఉత్తర ఇరాక్‌లోని ఓ మసీదులో శుక్రవారం నమాజు చేసే సమయంలో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో పాటు ఆత్మాహుతి దాడికి పాల్పరడ్డాడు. ఈ దాడుల్లో 11 మంది మృతి చెందగా దాదాపు 42 మంది తీవ్రగాయాలపాలైనారు.

ఇరాక్‌లోని తాల్ అఫర్ పట్టణంలోని ఓ సున్నీమతస్థులకు చెందిన మసీదులో ఈ ఆత్మాహుతి దాడులు జరిగాయని, దుండుగులు ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

తీవ్రంగా గాయాలపాలైనవారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments