Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను సందర్శించనున్న పాక్ పార్లమెంటరీ బృందం!

Webdunia
పాకిస్థాన్‌ పార్లమెంటరీ బృందం భారత్‌ను సందర్శించనుంది. ఇరు దేశాల మధ్య నెలకొనివున్న వివిధ సమస్యల పరిష్కార కృషిలో భాగంగా ఇరుదేశాల పార్లమెంటేరియన్ల మధ్య ప్రారంభమైన చర్చల ప్రక్రియకు కొనసాగింపుగా 19మంది సభ్యుల పాక్ పార్లమెంటరీ బృందం ఈ 17వ తేదీన భారత్‌కు రానుంది.

పాకిస్థాన్‌లోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ఈ బృందం, భారత పార్లమెంటేరియన్లతో ఢిల్లీలో 18, 19 తేదీలలో సమావేశమంకానుంది. ఈ రెండు దేశాల మధ్య తొలి విడత చర్చలు గత జనవరిలో ఇస్లామాబాద్‌లో జరిగాయి.

పాకిస్థాన్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. పాక్ సెనేట్ డిప్యూటీ ఛైర్మన్ జాన్ మహమ్మద్ ఖాన్ జమేలీ, పాక్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఫైజల్ కరీం కుండీ పాకిస్థాన్ బృందానికి నాయకత్వం వహిస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments