Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ చెక్‌పోస్టులపై మిలిటెంట్ల దాడి: 26 మంది మృతి!

Webdunia
పాకిస్థాన్‌లో మిలిటెంట్లు మరోమారు రెచ్చిపోయారు. ఆప్ఘనిస్థాన్ భూభూగం నుంచి దూసుకొచ్చిన వందలాది మంది మిలిటెంట్లు పాక్ సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టులపై మెరుపుదాడి జరిపారు. ఈ దాడిలో 26 మంది పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య పాకిస్థాన్‌లోని చిత్రాల్ ప్రాంతంలో గల సైనిక పోస్టులపై ఈ మిలిటెంట్లు దాడి చేశారు.

తూర్పు అప్ఘనిస్థాన్ నుంచి అమెరికా పెద్ద మొత్తంలో తన సైనిక బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఆ ప్రాంతం నుంచి మిలిటెంట్ల దాడులు పెరిగాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన దాడులన్నింటి కన్నా ఇది పెద్ద దాడి కావడం గమనార్హం. ఈ దాడిలో 12 మంది పాకిస్థాన్ సైనికులు మృతి చెందారని ఈ రీజియన్‌లోని పోలీసులు ధ్రువీకరించారు. అయితే 26 మంది సైనికులు చనిపోయారని ఎక్స్‌ప్రెస్ టీవీ వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments