Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో తాలిబన్లు మరిన్ని దాడులు జరపొచ్చు!

Webdunia
తహరీక్-ఏ-తాలిబన్ ఉగ్రవాదులు పాకిస్థాన్ దేశంలో మరిన్ని ఉగ్రవాద దాడులు జరపొచ్చని అమెరికాకు చెందిన ఓ గూఢచార సంస్థ వెల్లడించింది.

పాకిస్థాన్ దేశంలో తాలిబన్ ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడతారని అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ గూఢచార సంస్థ అధికారి స్ట్రైట్‌ఫోర్ తెలిపారు.

ఇదివరకు తాలిబన్ ప్రకటించినట్లు పాకిస్థాన్ దేశంలో వివిధ ప్రాంతాల్లో మరిన్ని దాడులకు పాల్పడుతుందని, ఈ దాడులు తమ సత్తాను చాటుకునేందుకేనని స్ట్రైట్‌ఫోర్ వివరించారు.

తాలిబన్లు ప్రస్తుతం చేస్తున్న దాడుల్లో చాలా మార్పులు చేశారని, సులభతరమైన లక్ష్యాలను ఎంచుకుని ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు.

గత కొద్ది రోజలుగా పాకిస్థాన్ దేశంలో తాలిబన్లు చేస్తున్న దాడుల్లో ప్రత్యేకత ఉందని, దీనినిబట్టి చూస్తుంటే తాలిబన్ ఉగ్రవాదులకు వివిధ ప్రాంతాల్లో మంచి స్థావరాలున్నాయని, అలాగే వారి వద్ద విలువైన పేలుడు పదార్థాలున్నట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments