Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌ అణు జోన్‌లో పర్యటించనున్న ఐరాస ఛీప్

Webdunia
ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ శనివారం జపాన్‌ అణు సంక్షోభ తాకిడి ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఫుకుషిమా అణు విపత్తు జోన్‌లో పర్యటిస్తున్న అత్యంత సీనియర్ విదేశాంగ నాయకుల్లో బాన్ కూడా ఒకరు.

స్వదేశం దక్షిణ కొరియాలో కూడా పర్యటించనున్న బాన్ కీమూన్ 25 సంవత్సరాల క్రితం సంభవించిన చెర్నోబిల్ సంఘటన తర్వాత మార్చి 11న రిక్టర్ స్కేల్‌పై 9.0 తీవ్రతతో ఏర్పడ్డ భూకంపం, సునామీలతో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన అణు విపత్తును ఎదుర్కొన్న జపాన్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను అంచనా వేయనున్నారు.

ఐదు నెలల నుంచి రేడియేషన్‌ను విడుదల చేస్తున్న ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రానికి ఉత్తరాన 25 మైళ్ల దూరంలో ఉన్న హరగామ బీచ్‌ను బాన్ సోమవారం సందర్శిస్తారు. మార్చిలో సంభవించిన భూకంపం, సునామీలో 21,000 మంది మరణించగా అనేక మంది అచూకీ ఇప్పటీకీ తెలియరాలేదు. బాన్ జపాన్ ప్రధాన మంత్రి నొవాటో కన్, విదేశాంగ మంత్రి తకెయకీ మట్సుమటోలను సోమవారం కలువనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments