Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లార్డ్స్ మహిళా వన్డే మ్యాచ్ కూడా రద్దు: వర్షాలే కారణం!

లార్డ్స్ మహిళా వన్డే మ్యాచ్ కూడా రద్దు: వర్షాలే కారణం!
, మంగళవారం, 26 ఆగస్టు 2014 (15:56 IST)
భారీ వర్షాల కారణంగా అటు భారత్, ఇంగ్లండ్ పురుషుల జట్ల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్‌లు రద్దయ్యాయి. లార్డ్స్‌లో సోమవారం జరగాల్సిన ఈ మూడో వన్డే రద్దు కావడంతో... మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ మహిళల జట్టు 2-0తో కైవసం చేసుకుంది. 
 
ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరిగినందున... ఇంగ్లండ్‌కు ఐదు పాయింట్లు, భారత్‌కు ఒక పాయింట్ దక్కాయి. 

Share this Story:

Follow Webdunia telugu