Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెటర్లపై కాల్పులు

Webdunia
మంగళవారం, 3 మార్చి 2009 (10:18 IST)
పాకిస్థాన్ దేశంలో సామాన్య పౌరులకు మాత్రమే కాకుండా విదేశీ పౌరులకు సైతం రక్షణ లేదనే విషయం స్పష్టమైంది. ఆ దేశంలో పర్యటిస్తున్న శ్రీలంక టెస్టు క్రికెటర్లపై గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

అలాగే లంక ఆటగాళ్లలో కుమార సంగక్కర, అజంతా మెండీస్, సమరవీర, తరంగ, మహేళ జయవర్ధనేలు గాయపడ్డారు. అలాగే ముత్తయ్య మురళీధరన్ కూడా గాయపడినట్టు సమాచారం. గాయపడిన ఆటగాళ్ళ ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన కారణంగా రెండో టెస్ట్‌ను రద్దు చేశారు. శ్రీలంక జట్టు క్రికెటర్లు ప్రయాణించే బస్సును సైతం పూర్తిగా ధ్వంసం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

Show comments