Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రావిడ్, లక్ష్మణ్ కివీస్‌ పయనం

Webdunia
భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ రాహుల్ ద్రావిడ్, వీవీఎస్.లక్ష్మణ్‌లతో సహా నలుగురు భారత క్రికెటర్లు సోమవారం తెల్లవారు జామున న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లారు. ఈనెల 18వ తేదీ నుంచి కివీస్‌తో మూడు టెస్ట్ మ్యాచ్‌లను భారత్ ఆడనుండగా, ఇందుకోసం ప్రకటించిన 16 మంది జట్టు సభ్యుల్లో కొంతమంది ఇప్పటికే కివీస్‌లో ఉన్న విషయం తెల్సిందే.

కాగా... టెస్ట్ జట్టుకు ఎంపికైన వారిలో రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో సహా.. అమిత్ మిశ్రా, ఎల్.బాలాజీ, ధవల్ కులకర్ణి, ఎం.విజయ్‌లు న్యూజిలాండ్ బయలుదేరిన వారిలో ఉన్నారు. వీరందరూ మంగళవారం ఉదయానికల్లా అక్లాండ్‌కు చేరుకుంటారు.

ఇదిలా ఉంటే... ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆడిన తొలి రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లలో ఓటమి పాలైన సంగతి విదితమే. ఐదు వన్డేల సిరీస్‌ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సిరీస్ తర్వాత ఈనెల 18వ తేదీన తొలి టెస్టు ఆరంభమవుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

Show comments