Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీతి జింటా కోచ్‌పై ఫైర్ అయ్యిందా..? ఇందులో ఎంతవరకు నిజముంది?

Webdunia
గురువారం, 12 మే 2016 (17:10 IST)
బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోచ్ సంజయ్ బంగర్‌పై సీరియస్ అయ్యింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా మొహాలీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఒక పరుగు తేడాతో పరాజయం పాలవడంపై ఫైర్ అయ్యారు. 
 
టీమ్ సభ్యుల ఎదుటే ప్రీతి జింటా కోపాన్ని ప్రదర్శించారని తెలిసింది. ఈ క్రమంలో కోచ్‌కు క్లాజ్ పీకారట. ఆ సమయంలో  సహాయక సిబ్బంది కూడా అక్కడే ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఫర్హాన్ బెహర్దీన్ కంటే ముందుగా అక్షర్ పటేల్‌ను ఎందుకు పంపలేదని ఆమె నిలదీసినట్లు ఆంగ్ల పత్రికలు ప్రచురిస్తున్నాయి. 
 
ఐపీఎల్ తొమ్మిదో సీజన్ పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అందరికంటే దిగజారడానికి కారణం బంగరేనని దుయ్యబట్టారని తెలిసింది. కానీ ప్రీతిజింటా నిలదీసిందని బంగర్ కాదు కదా.. కోచ్‌పై మండిపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇద్దరూ అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

తర్వాతి కథనం
Show comments