Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ బెట్టింగ్: పార్లమెంట్ మీడియా పార్కింగ్ ఏరియాలో వ్యక్తి సూసైడ్!

Webdunia
శుక్రవారం, 13 మే 2016 (12:10 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఐపీఎల్ బెట్టింగులో పాల్గొని కోట్లాది రూపాయలు నష్టపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పార్లమెంట్‌‍కు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. పార్లమెంట్‌కు దగ్గర్లో ఉన్న చెట్టుకు ఆ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. 
 
అప్పులు బెట్టింగ్‌కు పాల్పడిన కారణంతోనే అతను మరణించినట్లు పోలీసులు తెలిపారు. పార్లమెంటుకు సమీపంలోని మీడియా పార్కింగ్‌ ప్రాంతంలో ఉన్న చెట్టుకు ఉరేసుకున్న ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్‌లోని శివపూర్‌కి చెందిన 39 ఏళ్ల రాందయాల్‌ వర్మగా గుర్తించారు. అతని వద్ద 23 పేజీల సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది.

బెట్టింగ్‌ల ద్వారా కోట్లాది రూపాయలు నష్టపోయానని, అప్పులపాలై గత్యంతరం లేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆ నోట్‌లో పేర్కొన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

తర్వాతి కథనం
Show comments