Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతదేశం ఆరో సంపన్నదేశం... హైదరాబాద్‌లో 9000 మంది మిలయనీర్లు, ఏపీ సంగతేంటి?

ప్రపంచంలో 10 సుసంపన్నమైన దేశాల జాబితాలో భారతదేశానికి 6వ స్థానం దక్కింది. గత ఏడాది డిసెంబరు నెల నాటికి భారతదేశ సంపద విలువ 6.2 లక్షల కోట్ల డాలర్లుగా వున్నట్లు తెలిపింది. న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ ప్ర

భారతదేశం ఆరో సంపన్నదేశం... హైదరాబాద్‌లో 9000 మంది మిలయనీర్లు, ఏపీ సంగతేంటి?
, బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:29 IST)
ప్రపంచంలో 10 సుసంపన్నమైన దేశాల జాబితాలో భారతదేశానికి 6వ స్థానం దక్కింది. గత ఏడాది డిసెంబరు నెల నాటికి భారతదేశ సంపద విలువ 6.2 లక్షల కోట్ల డాలర్లుగా వున్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో భారతదేశంలోని సంపన్న నగరాలను కూడా తెలియజేసింది. 
 
ముంబైలో 46 వేల మంది మిలియనీర్లు వుండగా, కోల్ కతాలో 9,600 మంది, హైదరాబాద్ నగరంలో 9 వేల మంది, బెంగళూరులో 7,700 మంది, చెన్నైలో 6,600 మంది, పుణెలో 4,500 మంది, గుర్గావ్ 4 వేల మంది వున్నట్లు జాబితాలో పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లెక్కేంటో తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్కులో పోలీసులకు చిక్కిన ప్రేమ జంట.. రూ.200 ఫైన్ కోసం జీపెక్కించారు..