Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ

ఏపీలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ
, శుక్రవారం, 13 మే 2016 (18:17 IST)
మావాళ్ళ‌ని సంత‌లో ఆవుల్ని, మేక‌ల్ని కొన్న‌ట్లు కొంటున్నారు... ఉన్న‌త న్యాయ‌స్థానం చ‌ర్య‌లు తీసుకోవాలంటూ, వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఏపీలో పార్టీ ఫిరాయింపులపై వైసీపీ ఎంపీ మేకపాటి రాజ‌మోహ‌న్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన నేతలపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఎమ్మెల్యేల‌పై అనర్హత వేటు వేయాలని పిటీషన్లో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ కోసం బర్టర్‌కియా సరికొత్త మొబైల్ అప్లికేషన్స్