Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకాశంలో పర్యటించిన జగన్: పించన్‌పై పోరుకు పిలుపు!

ప్రకాశంలో పర్యటించిన జగన్: పించన్‌పై పోరుకు పిలుపు!
, సోమవారం, 24 నవంబరు 2014 (18:59 IST)
పించన్‌దారులపై పార్టీ తరపున ఆందోళన నిర్వహిద్దామని వైకాపా అధినేత జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత ఆరునెలల్లో ప్రభుత్వం పించన్‌దారుల కోసం కేవలం 1338 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చుచేసిందని అన్నారు. 
 
వైకాపా అధినేత జగన్ సోమవారం ప్రకాశంలో జిల్లాలో పర్యటించారు. అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిపై ఈ పర్యటన సందర్భంగా జగన్  సమీక్ష నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu