భర్త ఊరెళ్లాడు.. వాచ్మెన్ అత్యాచారం చేశాడు.. ఎక్కడ?
రాష్ట్రంలోనూ, దేశంలోనూ మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కూకట్పల్లిలోని ఓ అపార్టుమెంట్లో వాచ్మన్గా పనిచేస్తున్న 35ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి
రాష్ట్రంలోనూ, దేశంలోనూ మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కూకట్పల్లిలోని ఓ అపార్టుమెంట్లో వాచ్మన్గా పనిచేస్తున్న 35ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఈ నెల 27న ఊరెళ్లాడు.
ఈ విషయం తెలుసుకున్న అహ్మద్, రాజయ్య ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. భర్త ఇంటికి తిరిగిరాగానే జరిగి విషయం తెలిపింది. దంపతులిద్దరూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.