Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌లో రూ.82వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న రీన్యూ పవర్

Advertiesment
Nara lokesh

సెల్వి

, గురువారం, 13 నవంబరు 2025 (10:39 IST)
ఏపీలో రూ.82వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రిన్యూ పవర్ సిద్ధంగా వుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ధ్రువీకరించారు. ఈ పెట్టుబడి సౌర ఇంగోట్, వేఫర్ తయారీ నుండి ప్రాజెక్ట్ అభివృద్ధి వరకు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యూల్ ఉత్పత్తి వరకు మొత్తం పునరుత్పాదక ఇంధన విలువను కవర్ చేస్తుంది.
 
ఈ మేరకు ఏపీలో పెట్టుబడులకు రీన్యూ పవర్ ఛైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా అతని బృందాన్ని స్వాగతిస్తూ, ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ ఆశయాలకు ఈ చర్య ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని లోకేష్ వెల్లడించారు.  హైటెక్నాలజీ పునరుత్పాదక ఇంధన తయారీకి జాతీయ కేంద్రంగా ఏపీ మారుతుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ కారు బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వైద్యుడు ఉమర్ నబీ