Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పుడు ముగ్గురం ఇక్కడే మాట్లాడాం... 3 విషయాలపై మాట్లాడుతా... పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత తిరపతి ఇందిరా మైదానంలో కొద్దిసేపటి క్రితం ప్రసంగం ప్రారంభించారు. తను ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడుతో కలసి మొదటిసారిగా తిరుపతిలో సభలో పాల్గొన్నాను. అందుకే తిరుపతిలోనే నా సభను పెట్టాలనుకున్నాను.

అప్పుడు ముగ్గురం ఇక్కడే మాట్లాడాం... 3 విషయాలపై మాట్లాడుతా... పవన్ కళ్యాణ్
, శనివారం, 27 ఆగస్టు 2016 (16:26 IST)
జనసేన పార్టీ అధినేత తిరపతి ఇందిరా మైదానంలో కొద్దిసేపటి క్రితం ప్రసంగం ప్రారంభించారు. తను ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడుతో కలసి మొదటిసారిగా తిరుపతిలో సభలో పాల్గొన్నాను. అందుకే తిరుపతిలోనే నా సభను పెట్టాలనుకున్నాను. ఇక నేను ప్రధానంగా 3 విషయాలపై మాట్లాడులానుకుని వచ్చాను. ఒకటి జనసేన ఆవిర్భావం గురించి... రెండు తెలుగుదేశం పార్టీ పనితీరు, ప్రత్యేక హోదా ఇవ్వడంలో తాత్సారం చేస్తున్న కేంద్రం గురించి మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు సింగ‌పూర్ స్వ‌ర్గ‌ధామం కాదు... దోచుకున్న‌ది దాచుకునే చోటు!