కుప్పం రైల్వేస్టేషన్లో ఘోరం... రైలు ఢీకొని తల్లికూతుళ్ల దుర్మరణం
చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్లో ఆదివారం ఘోరం జరిగింది. రైలు ఢీకొనడంతో తల్లికూతుళ్ళు దుర్మరణం పాలయ్యారు. డి.కె.పల్లి చెందిన హల్మన్స్, తరానాలు ఇంటికి నిత్యావస వస్తువులు తీసుకుని తన ఇంటి సమీపంలోన
చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్లో ఆదివారం ఘోరం జరిగింది. రైలు ఢీకొనడంతో తల్లికూతుళ్ళు దుర్మరణం పాలయ్యారు. డి.కె.పల్లి చెందిన హల్మన్స్, తరానాలు ఇంటికి నిత్యావస వస్తువులు తీసుకుని తన ఇంటి సమీపంలోని ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో తల్లీకూతుళ్లిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. హల్మన్స్ భర్త స్థానికంగా ఆటో నడుపుతున్నాడు. హల్మన్స్, తరానాల మృతి చెందడంతో డి.కె.పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.