Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుప్పం రైల్వేస్టేషన్‌లో ఘోరం... రైలు ఢీకొని తల్లికూతుళ్ల దుర్మరణం

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఘోరం జరిగింది. రైలు ఢీకొనడంతో తల్లికూతుళ్ళు దుర్మరణం పాలయ్యారు. డి.కె.పల్లి చెందిన హల్మన్స్, తరానాలు ఇంటికి నిత్యావస వస్తువులు తీసుకుని తన ఇంటి సమీపంలోన

కుప్పం రైల్వేస్టేషన్‌లో ఘోరం... రైలు ఢీకొని తల్లికూతుళ్ల దుర్మరణం
, ఆదివారం, 26 జూన్ 2016 (11:22 IST)
చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఘోరం జరిగింది. రైలు ఢీకొనడంతో తల్లికూతుళ్ళు దుర్మరణం పాలయ్యారు. డి.కె.పల్లి చెందిన హల్మన్స్, తరానాలు ఇంటికి నిత్యావస వస్తువులు తీసుకుని తన ఇంటి సమీపంలోని ట్రాక్‌ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ ఘటనలో తల్లీకూతుళ్లిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. హల్మన్స్ భర్త స్థానికంగా ఆటో నడుపుతున్నాడు. హల్మన్స్, తరానాల మృతి చెందడంతో డి.కె.పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత ఆర్మీ జవాన్లు చనిపోయారా? ముందు ఇఫ్తార్ విందు ఆరగించి ఎంజాయ్ చేద్దాం : పాక్ హైకమిషనర్