Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ మంత్రులు నారాయణ, గంటాలు వియ్యంకులు కాబోతున్నారు...

ఏపీ మంత్రులు నారాయణ, గంటాలు వియ్యంకులు కాబోతున్నారు...
, శనివారం, 3 అక్టోబరు 2015 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఇద్దరు అక్టోబరు 30న వియ్యంకులు కాబోతున్నారు. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ రెండో కుమార్తె శరణినిచ్చి మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి నారాయణ కుమారుడు రవితేజకు వివాహం చేయబోతున్నారు. వీరిద్దరి వివాహం అక్టోబరు నెల 30న జరుపబోతున్నారు. వివాహం అనంతరం వీరి రిసెప్షన్ నవంబరు 4వ తేదీని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu