Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంకన్న దర్శనానికి వచ్చిన గాలి జనార్థన్ రెడ్డి

వెంకన్న దర్శనానికి వచ్చిన గాలి జనార్థన్ రెడ్డి
, శనివారం, 31 జనవరి 2015 (06:05 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త, గనుల కుంభకోణంలో ముద్దాయి అయిన గాలి జనార్దన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చారు. బెయిల్‌పై ఇటీవల విడుదలైన జనార్థన రెడ్డికి చివరి కేసులో విముక్తి లభించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారి దర్శనార్థం కుటుంబంతో కలసి వచ్చారు. కుటుంబ సభ్యులు నేరుగా తిరుమలకు చేరకున్నారు. 
 
ఆయన మాత్రం అలిపిరి మార్గం నుంచి కాలి నడకన రాత్రి పది గంటలకు తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu